అంజుమ్ మౌద్గిల్ మరియు జస్పాల్ రానాలను నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వరుసగా ఖేల్ రత్న మరియు ద్రోణాచార్య అవార్డులకు నామినేట్ చేసింది. ప్రతిష్టాత్మక అర్జున అవార్డు కోసం పిస్టల్ షూటర్లు సౌరభ్ చౌదరి మరియు అభిషేక్ వర్మ,ను నామినేట్ చేసినట్లు తెలిపారు . 2008 లో షూటింగ్ ప్రారంభించిన 26 ఏళ్ల మౌద్గిల్, టోక్యో ఒలింపిక్స్ కోసం కోటా స్థానాలు సాధించిన మొదటి ఇద్దరు భారతీయులలో ఒకరు
